పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ వచ్చే నెలలో చేపట్టనున్న పాదయాత్రపై తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా పాలమూరు జిల్లాకు ద్రోహం చేసిందే బీఆర్ఎస్ అని, ఇప్పుడు పాదయాత్ర పేరుతో నాటకాలు ఆడుతుందని ఆరోపించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



